top of page
స్టోరీలు


‘కనిష్క’ హంతకులు ఖలిస్తానీలే!
ఎట్టకేలకు అంగీకరించిన కెనడా ప్రభుత్వం 41 ఏళ్ల నాటి విమానం పేలుడుపై నోరు విప్పిన నిఘా సంస్థ ఆనాటి దుర్ఘటనలో గాలిలో కలిసిన 329 ప్రాణాలు భారత్ను కాదని నిందితులకు దన్నుగా నిలిచిన అక్కడి సర్కారు ఇన్నాళ్లకు ప్రభుత్వం.. దాని స్వరం మారాయి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘1985 జూన్ 23న కెనడా కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేల్చడం వల్లే ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమానం గాల్లోనే పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రాణాలు మంటలు, గాల
DV RAMANA


కమిషనర్ ‘ఆచితూచి’ వేట.. టౌన్ప్లానింగ్కు ‘ఆటోమాటిక్’ ఊట
15 రోజుల నిబంధనను ఆదాయ మార్గంగా మార్చుకున్న టౌన్ ప్లానింగ్ ముఠా లాగిన్లో బందీ... బయట భవనాలకు గ్రీన్ సిగ్నల్! నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు అధికార ముద్ర ‘చూసి చెబుతా’... అంటుంటే ‘పాస్' అయిపోయింది! ఫైల్ పరిశీలనలో కమిషనర్... ఫీల్డ్లో నిర్మాణాలు నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు రెడ్ కార్పెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిని అరికట్టాలని, ప్రతీ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆచితూచి వ్యవహరించే కమిషనర్ కూర్మారావు శైలినే కొందరు అవినీత
NVS PRASAD
రాజకీయాలు


రామరాజ్యంలో రాముడి ఇంట్లోనే దొంగలు పడ్డారు..!
అయోధ్యలో భక్తులు హుండీలో వేసిన డబ్బు, బంగారం, వెండి లెక్కల్లో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్లకు దేవుడిపై భయం లేకపోవడం ఆశ్చర్యమా? కాదు. ఎందుకంటే దేవుడి భయాన్ని నమ్మేది సామాన్య భక్తుడు. ఆ భయాన్ని వ్యాపారంగా మార్చేది మాత్రం ఫక్తు మత వ్యవస్థ. అందుకే ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. దేవుడి ఇంట్లోనే దొంగతనం ఆగకపోతే, రామరాజ్యం అనే కల్పనలో నిజంగా హిందూ సమాజనికి ఒరిగింది ఏమిటి?!? మిగిలింది ఏమిటి? మతం అనేది ప్రజల ఆలోచనలను కట్టడి


‘కూన’ చేతిలో ఏసీఏ పిలక
గేమ్ స్టార్ట్ చేసిన నూతన అధ్యక్షుడు త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీ అనుమానమే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్ప్పుడు గేమ్ షురూ చేశారు. రవికుమార్ క్రికెట్ సంఘానికి కొత్త అధ్యక్షుడయ్యారని ప్రకటించిన దగ్గర్నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కూన అందుకు అనుగుణంగా డిఫెన్స్ ఆడకుండా, ఏకంగా హిట్టింగ్కు వెళ్తున్నారు. అసలైన గేమ్ ఇప్ప్పుడు మొదలైంది. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై తమకు అభ్యంతరాలు వ


నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా? నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014,


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని


డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా? సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది? మెంటాడ స్వరూప్ ఆరోపణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు దళిత అభ్యర్థుల హక్కు


గీత నుంచి మెలోడీ చాక్లెట్ వరకు... మన సాంస్కృతిక పతనం?
ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశాలకు వెళ్తే చేతిలో ‘భగవద్గీత’ ఉండేది. ఇప్పుడు ‘మెలోడీ చాక్లెట్ ’ కనిపిస్తోంది. ఇది ఒక నిశ్శబ్ద సాంస్కృతిక పరివర్తన.. మన సంస్కృతి ఎదుర్కొంటున్న పెద్ద సవాలుతో కూడుకున్న మార్పు. భగవద్గీత నుండి మెలోడీ చాక్లెట్ దాకా... ఒక నిశ్శబ్ద పరివర్తన ఒకప్పుడు భారతీయ నాయకుడు విదేశీ నేల మీద అడుగుపెడితే, చేతిలో భగవద్గీత కనిపించేది. అది ఈ దేశపు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రతీక. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే అంతర్జాతీయ వేదికలపై ‘మెలోడీ చాక్లెట్లు’ ట్రెం
క్రీడలు
ప్రాంతీయం


చెమటచుక్క చిందకుండానే చక్కదిద్దారు!
వివాదాల కరజాడలో అభివృద్ధి జాడ 50 ఏళ్ల సమస్యకు సుఖాంతం ఎమ్మెల్యే చతురత.. రైతుల సహకారం మురుగు కాలువ పనులు ప్రారంభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ అంటే జిల్లాలో తెలియనివారు ఉండకపోవచ్చు. కరజాడ ఎక్కడుంది అని అడిగితే చెప్పలేకపోవచ్చేమో గానీ, ఇసుక తరలింపు అంశం తెరమీదకు వచ్చిన ప్రతీసారి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో కనిపించే పేరు భైరి, కరజాడ. ఇటువంటి కరజాడ గ్రామానికి కాలువలు నిర్మించి, ఆ నీటిని పక్కనే ఉన్న వంశధారలోకి మళ్లించే పని మాత్రం తరాలుగా జరగలేదంటే


సిక్కోలు డ్రెయిన్లకు ‘ఛాలెంజ్ ’
రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం మిర్తిబట్టికి అనుసంధానం.. నాగావళిలో విలీనం డీపీఆర్ సిద్ధం చేస్తున్న యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్తో శ్రీకాకుళంలో కాల్వలు లేని ప్రాంతాల్లో పూర్తిగా వాటిని నిర్మించడం, మిర్తిబట్టిలో ఆక్రమణలు తొలగించి కాలువలకు కనెక్టివిటీ ఇవ్వడం, మిర్తిబట్టి నుంచి వాంబే కాలనీ వద్ద మురుగునీటిని ప్యూరిఫై చేసి నాగావళిలోకి మిగిలిన నీటిని వదిలే ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. అమరావతిలో రెండు రోజుల పాటు


వెలుగుల నగరం.. చీకట్ల కోణం
వీధి దీపాల నిర్వహణలో వైఫల్యం ఒకే ప్రాంతం.. రెండు భిన్నమైన చిత్రాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చీకటివెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి అని సినిమా కవి అన్నట్టు నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు దగద్ధాయమానంగా వెలుగుతుంటే.. మరికొన్నిచోట్ల కనీసం మసకవెలుతురు కూడా అందించలేకపోతున్నాయి. ప్రతీ 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టి, అందులో ప్రతీ విభాగానికి ఒక బాధ్యుడ్ని నియమిస్తే.. కనీసం కొన్నిచోట్ల వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో పట్టించుకోవడంలేదు. ఒకే నాణేనికి రెండు ముఖాల్లా కని


నాటకాలాడుతున్నారా?
పోలీస్స్టేషన్కు ఈడ్చేస్తాను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు నా లిమిట్ వరకు నేను ఊరుకుంటున్నాను మించిపోయి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు వార్డు ఎమినిటీస్ సెక్రటరీ బెదిరింపులు తాజా ఆడియో కలకలం సమస్య పరిష్కారానికి కాలనీవాసుల డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మొన్నటికి మొన్న పాత టీపీఎం హైస్కూల్ రోడ్డులో వీధి దీపాలు వేయాలంటూ వార్డు ఎమినిటీస్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, ఏం తిక్క తిక్కగా ఉందా? నీ వ్యవహారం పర్సనల్గా తీసుకోమంటావా? అంటూ వచ్చిన రిప్లై సోషల్మీడియాలో చక్కెర్లు కొట్టడ


మీరు కట్టుకోండి..మేం మూసుకుంటాం..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ మున్సిపాలిటీలోనైనా ప్రభుత్వ కాలువకు, రోడ్డుకు నాలుగు అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాలి. శ్రీకాకుళంలో మాత్రం ఓ ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. ఇల్లు నిర్మించుకుంటాం, ప్లాన్ ఇవ్వండి అని అడిగితే, సెంటున్నర స్థలానికి సెంటుముప్పావు వదిలేసి కట్టాలని బుర్ర లేని తీర్పు ఒకటిస్తారు. అలా కాకుండా మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ అధికారులకు సొమ్ములిచ్చి మేం కట్టుకుంటాం.. మూసుకోండి అంటే మాత్రం కళ్లే కాదు.. అన్ని రంధ్రాల్లోనూ సీసం పోసుకుని మరీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషి


రిమ్స్లో నిర్లక్ష్యపు ఉక్కపోత
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్పేషెంట్స్గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట
సంపాదకీయం


సర్కారుపై సంతృప్తి సగమే!
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి సుమారు రెండేళ్లు దాటింది. ఆ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు, సంబరాలను అట్టహాసంగా జరుపుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తదితర అగ్రనేతలంతా ఈ ఉత్సవాలు, సభల్లో పాల్గొని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలు, అమలుచేస్తున్న ఎన్నికల హామీల గురించి భారీగా ప్రచారం చేసుకున్నారు. అయితే వారంతా ప్రచారం చేసుకున్నట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తున్నదా? ప్రజలందరూ ప్రభుత్వంపైనా, ఎన్నికల హామీల అమ
DV RAMANA
3 days ago2 min read


అధికారం ఉంటేనే ఆస్తిత్వం!
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనదికాని రోజున అన్నీ తారుమారైపోతాయి. మన అనుకున్నవారే తిరగబడతారు.. తిరస్కరిస్తారు.. మనల్నే తరిమేస్తారు. దీనికి నిలువెత్తు నిదర్శనం పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే. నిన్న వరకు ఆమెను దీదీ అని పిలిచినవారే ఇప్పుడు రాజకీయంగా దిక్కులేనిదాన్ని చేశారు. రాజకీయ ఆస్తిత్వం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేలా చేశారు. ఆమె స్వయంగా స్థాపించి, సుమారు మÖడు దశాబ్దాలుగా నాయకత్వం వహించిన ఆల్ ఇండియా తృణమÖల్ కాంగ్రెస్(ఏఐటీసీ) పార్టీని ఆమెకు కాకుండా చేసే ప్
DV RAMANA
4 days ago2 min read


పేరులో ఆజాదీ.. పీవోకేలో లేనిదే అది!
యుద్ధాలు, దండయాత్రలు చేసి ఇతర దేశాలను ఆక్రమించి తమలో కలిపేసుకోవడం అందరికీ తెలిసిందే. వేల సంవత్సరాల క్రితం రాచరిక వ్యవస్థలు ఉన్నప్పటి నుంచీ జరుగుతున్నదే. చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులను చూస్తున్నాం. అయితే ఇతర ప్రాంతాలను, దేశాల్లోకి చొరబడి ఆక్రమించుకోవడంతో ఆగకుండా ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, చివరికి భాషను మార్చేయడం, జనాభా స్వరూపాన్ని మార్చేసి రాజకీయాలను కబ్జా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడది జరుగుతోంది. ఈ దురాక్రమణను ఒక ప్
DV RAMANA
5 days ago2 min read
క్రైమ్


దువ్వాడ అరెస్టుపై హైడ్రామా!
స్టేషన్ ముందు బైఠాయించిన మాధురి ఎటూ తేల్చలేకపోయిన పోలీసులు (సత్యంన్యూస్, కొత్తూరు) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశం మీద సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు
SATYAM DAILY
6 days ago2 min read


రైలు పట్టాలపై రాలిన జీవితాలు
ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన.. శోకసంద్రంలో చలమయ్యపేట (సత్యంన్యూస్, కోటబొమ్మాళి) ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత (35), ఆమె కుమారుడు కుశాంత్ (8), కుమార్తె దీక్షిత (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి ఎసఐ వంగపండు సత్యనారాయణ వార
SATYAM DAILY
Jun 191 min read


గిరిజన మహిళ హత్య!
చెరువులో మృతదేహం లభ్యం కాళ్లూచేతులు కట్టేసి ఉండటంతో అనుమానాలు (సత్యంన్యూస్, పాలకొండ) తమ కుటుంబ సభ్యురాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారికి ఆమె మృతదేహం స్వాగతం పలికింది. పాలకొండ మండల తమరాడ గ్రామ సమీపంలోని చెరువులో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో మృతురాలు బిడ్డిక ఉషారాణిగా నిర్ధారణ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి ఈ నెల ఆరో తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లి త
SATYAM DAILY
Jun 111 min read
ప్రత్యేక కథనాలు


‘కనిష్క’ హంతకులు ఖలిస్తానీలే!
ఎట్టకేలకు అంగీకరించిన కెనడా ప్రభుత్వం 41 ఏళ్ల నాటి విమానం పేలుడుపై నోరు విప్పిన నిఘా సంస్థ ఆనాటి దుర్ఘటనలో గాలిలో కలిసిన 329 ప్రాణాలు భారత్ను కాదని నిందితులకు దన్నుగా నిలిచిన అక్కడి సర్కారు ఇన్నాళ్లకు ప్రభుత్వం.. దాని స్వరం మారాయి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘1985 జూన్ 23న కెనడా కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేల్చడం వల్లే ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమానం గాల్లోనే పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రాణాలు మంటలు, గాల
DV RAMANA
1 day ago


కమిషనర్ ‘ఆచితూచి’ వేట.. టౌన్ప్లానింగ్కు ‘ఆటోమాటిక్’ ఊట
15 రోజుల నిబంధనను ఆదాయ మార్గంగా మార్చుకున్న టౌన్ ప్లానింగ్ ముఠా లాగిన్లో బందీ... బయట భవనాలకు గ్రీన్ సిగ్నల్! నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు అధికార ముద్ర ‘చూసి చెబుతా’... అంటుంటే ‘పాస్' అయిపోయింది! ఫైల్ పరిశీలనలో కమిషనర్... ఫీల్డ్లో నిర్మాణాలు నిబంధనల లొసుగుతో అక్రమ నిర్మాణాలకు రెడ్ కార్పెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిని అరికట్టాలని, ప్రతీ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆచితూచి వ్యవహరించే కమిషనర్ కూర్మారావు శైలినే కొందరు అవినీత
NVS PRASAD
1 day ago


క్రికెట్ ఎంపికకు ‘తాళాలు’ ..
ఏసీఏ సెలక్షన్లకు అడ్డంకులు గంటలపాటు గేట్ బయటే క్రీడాకారులు కూన రవికుమార్ జోక్యంతో తెరచుకున్న గేట్లు ఏసీఏకు ఫిర్యాదు చేసిన సమన్వయ కమిటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా క్రికెట్ సంఘంలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి క్రీడాకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం అండర్-19 మహిళల, పురుషుల మల్టీడేస్ జట్ల సర్టిఫికెట్ పరిశీలనతో పాటు జట్టు ఎంపికలు నిర్వహించాల్సి ఉండగా,క్రికెట్ సంఘం భవనం గేటుకు అదనంగా
BAGADI NARAYANARAO
2 days ago
వినోదం


నంది అవార్డుల పునరుద్ధరణకు రంగం సిద్ధం!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నంది అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవార్డుల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంది అవార్డుల పునరాగమనానికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో పెండింగ్లో ఉన్న అవార్డుల వ్యవహార


‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి చూపు వాడిష్టం’.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ గాయని సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, సినిమాలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ వంటి అంశాలపై మాట్లాడారు. అమ్మాయిలు ‘నా బాడీ నా ఇష్టం’ అన్నప్పుడు, చూసేవాడి కళ్లు వాడి ఇష్టమని.. తన దృష్టిలో అది అసలైన స్వేచ్ఛ కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలానే ఇటీవల ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలపై ఆమె పరోక్షంగా స్పందించారు. సినీ అభిమానులకు సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో గత


కథలో బంగారం ఉందా... సమంతే బంగారమా?
కథ 1980-90ల కాలంలో మొదలవుతుంది. అనిరుధ్ (దిగంత్ మాంచాలే) అలియాస్ హనీ ఓ డాక్టర్. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా, వాళ్ల ఇష్టానికి విరుద్ధంగా స్వర్ణ (సమంత)ను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడు? ఇంట్లో తంతారని భయపడి మూడేళ్ల పాటు ఫ్యామిలీకి దూరంగా చెక్కేస్తాడు. కట్ చేస్తే... చెల్లెలి పెళ్లి కుదరడంతో, తప్పనిసరై భార్యాసమేతంగా సొంత ఊరు ‘బల్లవరం’లో ల్యాండ్ అవుతాడు. ఇక అనిరుధ్ తండ్రి (ఆనంద్) మామూలోడు కాదు, ఊళ్ళో పెద్ద పొలిటీషియన్. ఆచారాలు, పట్టింపులు ఎక్కువ ఉన్న పెద్ద కుటుంబం.
bottom of page





















